దంపతులపై కత్తితో దాడి

by  |
దంపతులపై కత్తితో దాడి
X

దిశ, వెబ్‎డెస్క్ : యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం ఎర్రంబెల్లిలో దారుణం చోటు చేసుకుంది. భూవివాదంలో తనకు అనుకూలంగా వ్యవహరించలేదనే కక్షతో దంపతులపై వెంకటేష్ అనే వ్యక్తి దాడి చేశాడు. ఈ దాడిలో భార్య నీరజకు తీవ్రగాయాలు కాగా, భర్త నర్సిరెడ్డి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బాధిత దంపతులను మెరుగైన చికిత్స నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.



Next Story

Most Viewed