- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ,వెబ్డెస్క్: ఎన్నికల షెడ్యూల్పై పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ అంసతృప్తి వ్యక్తం చేశారు. ‘ఈసీ నిర్ణయాన్ని గౌరవిస్తున్నాను. ఒకే జిల్లాలో మూడు విడతల పోలింగ్ ఎందుకు. మాకు బలమున్న 24 పరగణాల జిల్లాలో 3 విడతలు ఎందుకు. మోడీ, అమిత్ షా సౌలభ్యం కోసమే ఇలా చేశారా. మోడీ, అమిత్ షాల అధికార దుర్వినియోగం మంచిది కాదు. అధికార దుర్వినియోగం చేస్తే ఫలితం అనుభవిస్తారు. భాజాపా ఇప్పటికే అన్ని జిల్లాలకు భారీగా డబ్బులు పంపింది. బీజేపీ డబ్బు పంపిణీని ఈసీ అడ్డుకోవాలి’ అని అన్నారు.
Next Story