- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవితకు ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ ప్రజాప్రతినిధుల కోర్టు తీర్పు వెల్లడించింది. 2019లో జరిగిన సాధారణ ఎన్నికల్లో డబ్బులు పంపిణీ చేశారన్న ఆరోపణలతో బూర్గం పహాడ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. ఈ కేసును శనివారం విచారించిన ప్రజాప్రతినిధుల కోర్టు తీర్పు వెల్లడిస్తూ.. ఎంపీ మాలోతు కవితకు 6 నెలల జైలు శిక్షతో పాటు, రూ. 10 వేల జరిమానా విధించారు. దీంతో రూ. 10 వేల జరిమానా చెల్లించడంతో.. మాలోతు కవితకు బెయిల్ కూడా మంజూరు చేసింది కోర్టు.
Next Story