- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గం గజ్వేల్లో మల్లన్నసాగర్ ముంపు బాధితుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. శనివారం ఆర్డీవో కార్యాలయంలో ముంపు బాధితుడు ఒంటిపై కిరోసిన్ పోసుకోవడంతో, వెంటనే అప్రమత్తమైన సిబ్బంది అతడిని ఆస్పత్రికి తరలించింది. పునరావాస పరిహారం అందలేని చెప్పినా ఎవరూ పట్టించుకోవడం లేదని బాధితుడు ఆరోపించాడు. ఆత్మహత్యాయత్నం చేసిన వ్యక్తిని కొండపాక మండలం సింగారం వాసి అజీజ్ పాషాగా గుర్తించారు.
Next Story