- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఏపీ బ్యూరో: రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని, విద్యుత్ ప్రైవేటీకరణ బిల్లును ఉపసంహరించుకోవాలని కోరుతూ 8న చేపడుతున్న భారత్ బంద్ను విజయవంత చేయాలని ఆఖిల భారత్ రైతు పోరాట సమన్వయ కమిటీ ఏపీ చైర్మన్ వడ్డేశోభనాధ్రీశ్వరరావు పిలుపునిచ్చారు. విజయవాడలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఈ బంద్కు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కార్మిక సంఘాలు, ప్రజాసంఘాలు బంద్లో భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తి చేశారు.
Next Story