- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, మెదక్: కరోనా మహమ్మారి వ్యాప్తి నివారణ కోసం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతున్న సమయంలో ప్రజలంతా ఖచ్చితంగా సామాజిక దూరం పాటించాలని, తెలంగాణ రాష్ట్ర శాసనమండలి సభ్యులు పరిధుద్దీన్ కోరారు. కరెన్సీ నోట్ల ద్వారా కూడా కరోనా వైరస్ వ్యాప్తి జరిగే అవకాశం ఉన్నందు వల్ల డిజిటల్ పేమెంట్ చేయాలని వినియోగదారులకు ఎమ్మెల్యే సూచించారు. కిరాణా షాపుల సమీపంలో పెట్రోల్ బంకుల వద్ద ప్రజలు గుంపులు గుంపులుగా ఉండకుండా తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత
అధికారులకు ఎమ్మెల్సీ సూచించారు.
Tags: digital, payments, corona virus, medak, MLC farududdin
Next Story