- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, సిద్దిపేట: నేడు విడుదల అయిన సివిల్స్ ఫలితాల్లో సిద్దిపేట వాసి ఆలిండియా ర్యాంకు సాధించాడు. పట్టణానికి చెందిన మకరంద్ ఆలిండియా లెవల్లో 110వ ర్యాంకు సొంత చేసుకుని ఐఏఎస్కు ఎంపికయ్యాడు. తల్లిదండ్రుల ప్రోత్సాహం, కృషి, పట్టుదల తోనే తాను ఈ ఘనత సాధించానని మకరంద్ అన్నారు.
Next Story