సివిల్స్ ఫలితాల్లో సిద్దిపేట వాసికి 110వ ర్యాంకు

by  |
సివిల్స్ ఫలితాల్లో సిద్దిపేట వాసికి 110వ ర్యాంకు
X

దిశ, సిద్దిపేట: నేడు విడుదల అయిన సివిల్స్ ఫలితాల్లో సిద్దిపేట వాసి ఆలిండియా ర్యాంకు సాధించాడు. పట్టణానికి చెందిన మకరంద్ ఆలిండియా లెవల్‌లో 110వ ర్యాంకు సొంత చేసుకుని ఐఏఎస్‌కు ఎంపికయ్యాడు. తల్లిదండ్రుల ప్రోత్సాహం, కృషి, పట్టుదల తోనే తాను ఈ ఘనత సాధించానని మకరంద్ అన్నారు.



Next Story

Most Viewed