- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : అమెరికాలోని వాషింగ్టన్లో గల భారత రాయబార కార్యాలయం ఎదుట ఉన్న మహత్మా గాంధీ విగ్రహాన్ని కొందరు ఖలీస్థానీ వేర్పాటువాదులు ధ్వంసం చేశారు. భారత ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు చేస్తున్న ఉద్యమానికి వారు మద్దతు పలికారు.
ఈ సందర్భంగా అమెరికాలోని కొందరు సిక్కులు ఖలీస్థానీ జెండాలు ప్రదర్శించడంతో ఆందోళనలు ఉద్రిక్తమయ్యాయి.అనంతరం ఖలీస్తానీ జెండాను గాంధీ విగ్రహంపై కప్పారు. ఈ విషయంపై భారత ప్రభుత్వం సీరియస్ అవ్వడమే కాకుండా, వేర్పాటు వాదుల చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకటించింది.
Next Story