- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి, మహబూబ్నగర్: మహబూబ్నగర్ జిల్లాలో సుదీర్ఘకాలం ఎస్పీగా పనిచేసిన రెమా రాజేశ్వరీ హైదరాబాద్కు బదిలీ అయ్యారు. ఆమె స్థానంలో హైదరాబాద్ సీఐడీ విభాగంలో విధులు నిర్వహిస్తున్న ఆర్. వెంకటేశ్వర్లును నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్ వెంకటేశ్వర్లు గతంలో సూర్యాపేట ఎస్పీగా పని చేశారు.
Next Story