- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వరంగల్: కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు మహబూబాబాద్ జిల్లా పోలీసులు వినూత్న ప్రచారాన్ని ప్రారంభించారు. జిల్లాలోకి కరోనా అడుగు పెట్టకుండా ఉండేందుకు నివారణ చర్యలు చేపట్టారు. శుక్రవారం జిల్లా ఎస్పీ ఎన్. కోటిరెడ్డి ఆదేశాల మేరకు పోలీసులు ముఖ్యమైన కూడలిలో మాస్కులు పెట్టుకోవాలని మైక్ లో ప్రచారం చేస్తూ మాస్కులు లేని వారికి చేతులెత్తి దండం పెడుతూ వారికి అవగాహన కల్పించారు. అంతేకాకుండా వారి వద్ద ఉన్న మాస్కులు తీసి వారికి అందజేశారు. మాస్కులు లేకుండా కనిపిస్తే కేసుల పాలవుతారని రూ. 1000 జరిమానా విధించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
Next Story