- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
భోపాల్: మధ్యప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ కీలక నేత జ్యోతిరాదిత్య సింధియా సహా మరో 19మంది ఎమ్మెల్యేలు హస్తానికి హ్యాండిచ్చారు. ఈ రోజు సాయంత్రం ఏడు గంటలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో కమలం పార్టీలో చేరనున్నట్టు సింధియా స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్నాథ్ తిరుగుబాటు మంత్రులను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆయన గవర్నర్కు లేఖ రాశారు. కాగా, రెబల్ ఎమ్మెల్యేలు ప్రస్తుతం బెంగళూరు రిసార్ట్స్లో ఉన్నారు.
Next Story