- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : దుబ్బాక ఉపఎన్నిక ఫలితం వెలువడిన తర్వాత తెలంగాణ కాంగ్రెస్లో నాయకత్వ మార్పు ఉండవచ్చునని సీనియర్ లీడర్ మధుయాష్కీ సంచలన కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో ఐదేళ్లుగా ఒక్కరే పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారని, దీనిపై హై కమాండ్ త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటుందని ప్రకటించారు.
ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ నాయకత్వ మార్పు తప్పనిసరి అని మధుయాష్కీ అభిప్రాయం వ్యక్తంచేశారు.
Next Story