- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి, మేడ్చల్:
సామాన్యులకు భారంగా తయారైన ఎల్ఆర్ఎస్ను తక్షణమే రద్దు చేయాలని టీడీపీ డిమాండ్ చేసింది. ఈ మేరకు మంగళవారం టీడీపీ మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఉప్పల్, మల్కాజిగిరి అసెంబ్లీ సెగ్మెంట్లలోని సబ్ రిజిస్ట్రార్, మున్సిపల్ కార్యాలయాల వద్ద టీడీపీ ఆందోళన చేపట్టింది. ఎల్ఆర్ఎస్ను సీఎం కేసీఆర్ వెంటనే రద్దు చేయాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. కరోనా సమయంలో ఎల్ఆర్ఎస్ వసూళ్ల పేరిట ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందని విమర్శించారు.
Next Story