- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
న్యూఢిల్లీ: ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర మరోసారి పెరిగింది. 14.2 కిలోల సిలిండర్పై ఢిల్లీలో ఆదివారం రూ. 50 పెరిగింది. సోమవారం నుంచి సిలిండర్ ధర రూ. 769కి చేరనుంది. ఈ నెలలో ఎల్పీజీ గ్యాస్ ధర పెరగడం ఇది రెండోసారి. రాయితీయేతర గ్యాస్ సిలిండర్లపై ఈ నెల 4న నాలుగు మెట్రో సిటీల్లో రూ. 25 చొప్పున పెరిగింది. ఒకవైపు పెట్రోలు, డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్న వేళ సామాన్యుల నడ్డి విరిచేలా గ్యాస్ మొద్దు ధర పెరిగింది. వరుసగా ఆరో రోజూ నాలుగు ప్రధాన నగరాల్లో పెట్రో ధరలు పెరిగాయి. సుమారు 30 పైసల పెంపుతో ఆల్ టైం రికార్డు ధరలతో పెట్రోలు, డీజిల్ ఇంధనాలు దూసుకుపోతున్నాయి.
Next Story