బోడకొండ వాటర్ ఫాల్స్ వద్ద 'లవ్ స్టోరీ' టీమ్ సందడి..!

by Vadlamudi Anukaran |

<p>టాలీవుడ్ డైరెక్టర్‎గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకుడు శేఖర్ కమ్ముల. &#8216;ఫిదా&#8217; లాంటి హిట్ సినిమా తర్వాత &#8216;లవ్ స్టోరీ&#8217; అనే సినిమా చేస్తున్నాడు. నాగ చైతన్య, సాయిపల్లవి హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్‌తోనే ఫీల్ గుడ్ మూవీ అనే మార్క్‌ను సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా ఇప్పటికే చాలా వరకు షూటింగ్‎ను పూర్తి చేసుకుంది. మిగిలిన షూటింగ్ లాక్‎డౌన్ కారణంగా వాయిదా పడింది. ఇటీవలే ఈ సినిమా [&hellip;]</p>

బోడకొండ వాటర్ ఫాల్స్ వద్ద లవ్ స్టోరీ టీమ్ సందడి..!
X

టాలీవుడ్ డైరెక్టర్‎గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకుడు శేఖర్ కమ్ముల. ‘ఫిదా’ లాంటి హిట్ సినిమా తర్వాత ‘లవ్ స్టోరీ’ అనే సినిమా చేస్తున్నాడు. నాగ చైతన్య, సాయిపల్లవి హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్‌తోనే ఫీల్ గుడ్ మూవీ అనే మార్క్‌ను సొంతం చేసుకుంది.

అయితే ఈ సినిమా ఇప్పటికే చాలా వరకు షూటింగ్‎ను పూర్తి చేసుకుంది. మిగిలిన షూటింగ్ లాక్‎డౌన్ కారణంగా వాయిదా పడింది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ రంగారెడ్డి జిల్లా మంచాల మండలం చెన్నారెడ్డిగూడ – బోడకొండ వాటర్ ఫాల్స్ వద్ద చిత్రీకరణ జరిపారు. చుట్టూ పచ్చటి ప్రకృతి సౌందర్యంతో ఆకట్టుకునే ఈ వాటర్ ఫాల్స్ దగ్గర చిత్రయూనిట్ సందడి చేశారు.

Next Story