- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విషాదం: చిన్నారులపైకి దూసుకెళ్లిన లారీ
<p>దిశ, వెబ్డెస్క్: ఒడిశా రాష్ట్రంలోని నయాగఢ్ జిల్లా చరణ్కుల్లో విషాదం చోటు చేసుకుంది. ఆడుకుంటున్న చిన్నారులపైకి ఓ లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఐదుగురు చిన్నారులు మృతి చెందారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.</p>

X
దిశ, వెబ్డెస్క్: ఒడిశా రాష్ట్రంలోని నయాగఢ్ జిల్లా చరణ్కుల్లో విషాదం చోటు చేసుకుంది. ఆడుకుంటున్న చిన్నారులపైకి ఓ లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఐదుగురు చిన్నారులు మృతి చెందారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Next Story






