లారీ బైక్ ఢీ.. ఒకరు మృతి

by  |
లారీ బైక్ ఢీ.. ఒకరు మృతి
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ :

జోగులాంబ గద్వాల జిల్లాలో దారుణం జరిగింది. ద్విచక్రవాహనంపై వెళ్తున్న వ్యక్తి లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటన జిల్లాలోని అలంపూర్ చౌరస్తా వద్ద చోటుచేసుకుంది.వివరాల్లోకివెళితే..అలంపూర్ చౌరస్తా నుంచి కర్నూల్‌కు బైకుపై సిలిండర్ పెట్టుకుని వెళుతున్న వ్యక్తిని ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ రోడ్డు ప్రమాదంలో అతను అక్కడిక్కడే మృతి చెందాడు. కాగా, మృతుడికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story

Most Viewed