- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ :
జోగులాంబ గద్వాల జిల్లాలో దారుణం జరిగింది. ద్విచక్రవాహనంపై వెళ్తున్న వ్యక్తి లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటన జిల్లాలోని అలంపూర్ చౌరస్తా వద్ద చోటుచేసుకుంది.వివరాల్లోకివెళితే..అలంపూర్ చౌరస్తా నుంచి కర్నూల్కు బైకుపై సిలిండర్ పెట్టుకుని వెళుతున్న వ్యక్తిని ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ రోడ్డు ప్రమాదంలో అతను అక్కడిక్కడే మృతి చెందాడు. కాగా, మృతుడికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story