చిత్తూరులో యాక్సిడెంట్

by Vemula.Srinu Prasad |

<p>దిశ వెబ్ డెస్క్: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే&#8230; జిల్లాలోని కేవీ పల్లి లో గ్యారం పల్లిలో బైక్ ను లారీ ఢీ కొట్టింది. దీంతో బైక్ పై ఉన్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.</p>

చిత్తూరులో యాక్సిడెంట్
X

దిశ వెబ్ డెస్క్:
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే… జిల్లాలోని కేవీ పల్లి లో గ్యారం పల్లిలో బైక్ ను లారీ ఢీ కొట్టింది. దీంతో బైక్ పై ఉన్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.

Next Story