- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: భద్రాచలంలో ఇటీవల శ్రీరామనవమిని పురస్కరంచుకొని రాములోరి కళ్యాణం అట్టహాసంగా జరిగిన విషయం తెలిసిందే. అయితే కరోనా కారణంగా ఆ వేడుకకు భక్తులు అధిక సంఖ్యలో రాకపోవడంతో, భక్తులకు పంచేందుకు చేసిన దాదాపు 4,260 లడ్డూలు పాడైపోయ్యాయి. దీనిపై విచారణ జరిపిన ఆలయ ఈవో శివాజీ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని, సంబంధిత ఉద్యోగి నుండి రూ. 85,200 లను రికవరీ చేయ్యాలని అదేశించారు.
Next Story