- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: బుధవారం నుంచి జరగాల్సిన ఇంటర్ పరీక్షలను వాయిదా వేసినందుకు సీఎం వైఎస్ జగన్కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు జగన్కు లోకేశ్ ఒక లేఖ రాశారు. రాష్ట్రంలో మే నెలలో జరిగే అన్ని పరీక్షలను రద్దు చేయాలని లోకేశ్ డిమాండ్ చేశారు. మే నెలలో ఆఫ్లైన్లో జరిగే అన్నీ పరీక్షలను ఇప్పటికే కేంద్రం ఇప్పటికే వాయిదా వేసిందని, దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కోరారు.
Next Story