- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: ఆనందయ్య కరోనా మందుపై విచారణ చేపట్టాలని లోకాయుక్త నిర్ణయించింది. ఈ నెల 31న మందుపై విచారణ చేపట్టనుంది. ఈ మేరకు విచారణకు హాజరు కావాల్సిందిగా నెల్లూరు జిల్లా అధికారులకు ఆదేశాలు అందాయి. ఇప్పటికే ఆనందయ్య మందుపై అధ్యయనం చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. మరోవైపు ఆయుష్ అధికారులు ఇప్పటికే రంగంలోకి దిగి వివరాలు సేకరించారు.
ఆయుష్ అధికారులు ఆనందయ్యను కలిసి వివరాలు సేకరించారు. మందు తయారీ విధానాన్ని, ఇతర అంశాలను అధికారులకు ఆనందయ్య వివరించారు.
Next Story