- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఏపీ బ్యూరో: నేడు చిత్తూరు జిల్లాలో లోక్సభ స్పీకర్ ఓం ప్రకాశ్ బిర్లా పర్యటించనున్నారు. రెండు రోజులపాటు ఆయన రాష్ట్రంలో పర్యటించనున్నారు. సోమవారం మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. మ.1.30 గం.కు తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకుంటారు. సాయంత్రం 4 గం.కు తిరుమల చేరుకుంటారు. 5.30 గం.కు వైకుంఠద్వార దర్శనం చేసుకొని, తిరుమల శ్రీకృష్ణ వసతిగృహంలో రాత్రికి స్పీకర్ ఓం బిర్లా బస చేయనున్నారు. మంగళవారం ఉదయం విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకుంటారు. అనంతరం పద్మావతి వసతిగృహంలో టీటీడీ అధికారులతో సమీక్షలో పాల్గొంటారు.
Next Story