- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న క్రమంలో తెలంగాణ ప్రభుత్వం లాక్డౌన్ను మరింత కఠినంగా అమలు చేయనుంది. ఇందులో భాగంగా డీజీపీ మహేందర్ రెడ్డి కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న సూర్యాపేట, వికారాబాద్, గద్వాల జిల్లాల్లో బుధవారం పర్యటించనున్నారు. ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ పర్యటనలో లాక్డౌన్ అమలు తీరుపై క్షేత్రస్థాయిలో సమీక్షించనున్నట్టు తెలిపారు. అనవసరంగా రోడ్ల మీదకు వచ్చే వారిపై క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు.
Tags : Lockdown, sanctions, tightened, DGP mahendar reddy, visit, state
Next Story