- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, నిజామాబాద్: లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించినందుకు నిజామాబాద్ నగర డిప్యూటీ మేయర్ మహమ్మద్ ఇద్రిస్ ఖాన్పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ గౌరేందర్ గౌడ్ బుధవారం వెల్లడించారు. 14వ డివిజన్లో కరోనా వ్యాప్తి నియంత్రణకు ఆరోగ్య కార్యకర్తలు సర్వే, శాంపిళ్ల సేకరణకు వెళ్లారు. వారిని డిప్యూటీ మేయర్ ఇద్రిస్ ఖాన్, ఎజాజ్ హుస్సేన్, షాబాజ్లు అడ్డుకున్నారు. ఆరోగ్య కార్యకర్తల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐతో వారు వాగ్వాదానికి దిగారు. ఈ మేరకు డిప్యూటీ మేయర్, అతని అనుచరులపై కేసులు నమోదు చేసినట్టు ఎస్ఐ గౌరేందర్ గౌడ్ తెలిపారు.
Tags : carona, lockdown, deputy mayor, file rules break case
Next Story