- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, జగిత్యాల: జగిత్యాల జిల్లాలో కరోనా విలయతాండవం చేస్తోంది. కరోనా మహమ్మారి కట్టడికి ఇంజనీరింగ్ వ్యాపారులు శ్రీకారం చుట్టి, వ్యాపారులు సెల్ఫ్ లాక్ డౌన్ దిశగా అడుగులు వేశారు. జిల్లా కేంద్రంలోని ఆటో స్టోర్స్, లైట్ మిషన్ వర్కర్స్ , టు వీలర్ మెకానిక్ దుకాణాలను మధ్యాహ్నం 3 గంటల వరకు, ఆటో స్టోర్ లైట్ మిషన్ దుకాణాలు మధ్యాహ్నం రెండు గంటల వరకు మూసివేయాలని ఆ సంఘం అసోసియేషన్ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు.
పట్టణంలోని ఇంజనీరింగ్ షాప్ అసోసియన్ ప్రతిరోజు సాయంత్రం నాలుగు గంటల వరకు మాత్రమే తెరిచి ఉంచాలని నిర్ణయించారు. కరోనా కట్టడికి వినియోగదారులు అరికట్టేందుకు సహకరించాలని కోరారు. ఆదివారం నుండి ఈ విధానం కఠినంగా అమలు చేయాలని అసోసియేషన్లు నిర్ణయించుకున్నాయి.
Next Story