- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
ముంబయి: మూడో దశ లాక్డౌన్ ముగుస్తున్న నేపథ్యంలో.. మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా లాక్డౌన్ ఈ నెల 31 వరకు పొడిగిస్తున్నట్టు ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం ప్రకటించింది. మహారాష్ట్రలో కరోనా ఉద్ధృతి తగ్గకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నాలుగో దశ లాక్డౌన్పై కేంద్ర ప్రభుత్వం నేడు మార్గదర్శకాలు ప్రకటించనుంది. అయితే, అంతకంటే ముందే ఉద్ధవ్ ప్రభుత్వం మరోసారి లాక్డౌన్ పొడిగించింది. లాక్డౌన్కు సంబంధించిన సడలింపుల వివరాలను త్వరలో ప్రకటిస్తామని ఆ రాష్ట్ర సీఎస్ అజయ్ మెహతా వెల్లడించారు. కాగా, దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల్లో మూడోవంతు మహారాష్ట్రలోనే నమోదవడం గమనార్హం.
Next Story