రాత్రి నుంచి అన్నీ బంద్

by  |
రాత్రి నుంచి అన్నీ బంద్
X

దిశ, వెబ్ డెస్క్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నిన్న రాత్రి నుంచి లాక్ డౌన్ కొనసాగుతోంది. లాక్ డౌన్ లో భాగంగా ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలన్నీ మూసివేశారు. ఈ లాక్ డౌన్ ఈనెల 13న ఉదయం 5 గంటల వరకు కొనసాగనున్నది. ఆ రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు తీవ్ర స్థాయిలో పెరుగుతుండంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి లాక్ డౌన్ విధించాలని నిర్ణయం తీసుకున్నది. అయితే.. అత్యవసర సేవలకు లాక్ డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చారు.

Next Story