- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నిన్న రాత్రి నుంచి లాక్ డౌన్ కొనసాగుతోంది. లాక్ డౌన్ లో భాగంగా ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలన్నీ మూసివేశారు. ఈ లాక్ డౌన్ ఈనెల 13న ఉదయం 5 గంటల వరకు కొనసాగనున్నది. ఆ రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు తీవ్ర స్థాయిలో పెరుగుతుండంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి లాక్ డౌన్ విధించాలని నిర్ణయం తీసుకున్నది. అయితే.. అత్యవసర సేవలకు లాక్ డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చారు.
Next Story