- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: ఏపీ ప్రభుత్వం మద్యం ప్రియులకు మాంచి కిక్కు ఇచ్చే నిర్ణయం తీసుకుంది. ఒకవైపు కరోనా విజృంభిస్తున్నా.. రోజురోజుకూ వేలకు వేలు కొత్త కేసుల నమోదు అవుతున్నాయి. అయినా మద్యం దుకాణాలను రాత్రి 9 వరకు తెరుచుకునే వెసులుబాటు కల్పించింది. ఈమేరకు ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులను జారీ చేసింది. ఇప్పటివరకు రాత్రి 8 గంటల వరకే తెరిచేందుకు అనుమతి ఉండగా.. తాజాగా ఉదయం 11 నుంచి రాత్రి 9 వరకు తెరచుకోవచ్చని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
Next Story