- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, మెదక్: నార్సింగ్ మండలం శేరిపల్లిలో గ్రామస్తులు విద్యుత్ లైన్మెన్ను బంధించారు. గ్రామంలో విద్యుత్ వైర్లు తక్కువ ఎత్తులో ఉండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయని, ఈ విషయంపై పలుమార్లు విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించలేదు. దీంతో గ్రామానికి వచ్చిన లైన్ మెన్ను నిర్బంధించి నిరసన వ్యక్తం చేశారు. వెంటనే గ్రామంలో నూతన విద్యుత్ స్థంబాలు వేయాలని డిమాండ్ చేశారు.
Next Story