- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
న్యూఢిల్లీ: కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజా రవాణాను పరిమితంగానైనా పునరుద్ధరించాల్సిన అవసరమున్నదని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా వలస కూలీల కోసం ఈ నిర్ణయాన్ని పరిగణించాలని తెలిపారు. విమానాలు, రైళ్లు, బస్సుల రాకపోకలను పాక్షికంగానైనా ప్రారంభించాలని సూచించారు. ఉత్తరప్రదేశ్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో 24 మంది వలస కూలీలు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై ఆయన స్పందిస్తూ.. ఈ దుర్ఘటన తీవ్రంగా బాధించిందని ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రజా రవాణాను ముఖ్యంగా వలస కూలీల కోసమైన ప్రారంభించాలని పేర్కొన్నారు.
Next Story