- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ :
పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల మండలం దొరసానిపాడులో పిడుగుపడింది. రేకుల షెడ్డు ఇంటిపై పిడుగు పడడంతో ఇంట్లో ఉన్న ఎలక్ట్రికల్ సామాగ్రి ధ్వంసమైంది. పిడుగు పడిన శబ్దానికి భయాందోళనకు గురైన స్థానికులు బయటకు పరుగులు తీశారు. పిడుగు పడిన సమయంలో ఇంట్లోవారంతా బయట ఉండడంతో ప్రాణపాయం తప్పింది.
Next Story