- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఏడాదికి ఒక్కసారి తిన్నా చాలు.. అది బ్రతికేస్తుంది... ఏంటది చెప్పు...?
by Dishanational1 |
X
దిశ, వెబ్ డెస్క్: చాలామందికి తేళ్ల గురించి ఓ విచిత్రమైన విషయం తెలియదు. అదేమంటే.. అవసరమైతే అవి ఏడాదికి ఒక్కసారి తిన్నా కూడా అది బతికేస్తుందంటా. అంతేకాదు అవి మొత్తం దాదాపుగా 2 వేల జాతులుగా ఉండే తేళ్లు గట్టి పిండాలంటా. అందుకే అవి ఎలాంటి వాతావరణంలోనైనా అవి బ్రతకగలవంటా. ఒకవేళ వాటికి ఆహారం దొరకకపోతే అవి జీర్ణప్రక్రియ వేగాన్ని తగ్గించుకుంటాయి. దీంతో అవి ఏడాదికి ఒకసారి భోంచేసినా చాలంటా. అయితే, ఈ తేళ్లను శాస్త్ర వేత్తలు మంచులో గడ్డకట్టించి పరీక్షించారంటా. అవి మర్నాడు ఎండ తగలగానే నడవడం స్టార్ట్ చేశాయంటా. దీంతో ఆ శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారంటా. అయితే, నేలలో బొరియలు చేసుకునేవి మట్టిలేకపోతే మాత్రం బతకలేవంటా.
Next Story