ఏడాదికి ఒక్కసారి తిన్నా చాలు.. అది బ్రతికేస్తుంది... ఏంటది చెప్పు...?

by Dishanational1 |
ఏడాదికి ఒక్కసారి తిన్నా చాలు.. అది బ్రతికేస్తుంది... ఏంటది చెప్పు...?
X

దిశ, వెబ్ డెస్క్: చాలామందికి తేళ్ల గురించి ఓ విచిత్రమైన విషయం తెలియదు. అదేమంటే.. అవసరమైతే అవి ఏడాదికి ఒక్కసారి తిన్నా కూడా అది బతికేస్తుందంటా. అంతేకాదు అవి మొత్తం దాదాపుగా 2 వేల జాతులుగా ఉండే తేళ్లు గట్టి పిండాలంటా. అందుకే అవి ఎలాంటి వాతావరణంలోనైనా అవి బ్రతకగలవంటా. ఒకవేళ వాటికి ఆహారం దొరకకపోతే అవి జీర్ణప్రక్రియ వేగాన్ని తగ్గించుకుంటాయి. దీంతో అవి ఏడాదికి ఒకసారి భోంచేసినా చాలంటా. అయితే, ఈ తేళ్లను శాస్త్ర వేత్తలు మంచులో గడ్డకట్టించి పరీక్షించారంటా. అవి మర్నాడు ఎండ తగలగానే నడవడం స్టార్ట్ చేశాయంటా. దీంతో ఆ శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారంటా. అయితే, నేలలో బొరియలు చేసుకునేవి మట్టిలేకపోతే మాత్రం బతకలేవంటా.







Next Story

Most Viewed