మటన్, చికెన్ తిన్న తర్వాత ఈ మూడు తింటున్నారా..! అయితే ప్రమాదంలో పడినట్లే..!

by Disha Web Desk 7 |
మటన్, చికెన్ తిన్న తర్వాత ఈ మూడు తింటున్నారా..! అయితే ప్రమాదంలో పడినట్లే..!
X

దిశ, వెబ్‌డెస్క్: మటన్, చికెన్ వంటివి ఇష్టపడని వాళ్లు ఉండరు. వారాలతో సంబంధం లేకుండా ఏరోజు పడితే ఆ రోజు నాన్ వెజ్ వండుకుంటారు. అయితే.. ఎంత ఎక్కువగా తిన్నా కూడా తినే విధానం అనేది ఒకటి ఉంటుంది. ముఖ్యంగా మనం తీసుకునే ఆహారాలతో కొన్ని పదార్థాలను తినకూడదు. అందులో మటన్ తినే ముందు కానీ, తిన్న తర్వాత కానీ ఈ మూడు పదార్ధాలను అస్సలు తినకూడదట. అవేంటో తెలుసుకుందాం..

*మటన్ లేదా చికెన్ తినే ముందు కానీ, తర్వాత కానీ పాలు తీసుకోకూడదట. అలా తీసుకున్నట్లుయితే జీర్ణసమస్యలు ఏర్పడి శరీరంలో వివిధ సమస్యలకు కారణమవుతుందట.

*చాలా మందికి తిన్న తర్వాత టీ తాగడం అలవాటు. కానీ అది చాలా ప్రమాదకరం. ఎందుకంటే మటన్, చికెన్ ఇంకా ఏ ఇతర ఆహారపదార్థమైన తిన్న తర్వాత టీ తాగినట్లయితే జీర్ణవ్యవస్థను దెబ్బతీయడమే కాకుండా.. గుండెల్లో మంటకు కారణం అవుతుంది.

*మటన్, చికెన్ రెండు వేడి పదార్థాలే. అయితే.. ఇవి రెండు తిన్న తర్వాత తేనే తీసుకున్నట్లయితే శరీరం వేడెక్కి అనేక అనారోగ్య సమస్యలు వస్తాయట.

నోట్: పైన తెలిపిన విషయాలన్ని మీ అవగాహన కోసం మాత్రమే. ఏ విధమైన అనారోగ్య సమస్యలు వచ్చినా డాక్టర్లను సంప్రదించడం మంచిది.

Also Read..

విస్కీ, బీర్ కలిపి తాగుతున్నారా.. అయితే ఈ ఇబ్బందులు తప్పవు?

హెల్తీ లైఫ్ స్టైల్ కావాలా?.. అయితే నైట్‌టైమ్ ‘రొటీన్స్‌’ మార్చుకోండి!

Next Story

Most Viewed