వైజాగ్ సెంట్రల్ జైలుకి ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యం

by  |
వైజాగ్ సెంట్రల్ జైలుకి ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యం
X

దిశ, ఏపీ బ్యూరో: విశాఖపట్టణంలోని ఆర్ఆర్ వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో స్టైరీన్ గ్యాస్ లీకేజీ ఘటనలో అభియోగాలెదుర్కొంటున్న ఆ కంపెనీకి సంబంధించి 12 మందిని అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. వీరిని న్యాయస్థానం ఎదుట హాజరుపర్చగా, 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో వీరిక వైద్య పరీక్షలు నిర్వహించిన పోలీసులు వైజాగ్ సెంట్రల్ జైలుకి తరలించారు.



Next Story

Most Viewed