- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
న్యూఢిల్లీ : కరోనా వైరస్ గురించిన వదంతులను నమ్మొద్దని ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలకు సూచించారు. వైద్యుల సలహాలు, సూచనలను పాటించాలని చెప్పారు. అంతేకాదు, షేక్హ్యాండ్స్ అలవాటును పక్కనపెట్టి నమస్కారంతో పలకరించుకుంటే బాగుంటుందని తెలిపారు. జన్ ఔషధీ కేంద్రాస్ ఓనర్లు, పీఎంబీజేపీ లబ్దిదారులతో వీడియో కాన్ఫరెన్స్లో ప్రధాని సంభాషిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు లోకమంతా కరచాలనానికి బదులు నమస్కారాన్ని ఉపయోగిస్తున్నదని అన్నారు. ‘ఏ కారణాల వల్లనో ఈ అలవాటును మనమందరం వదిలేశాం. ఈ అలవాటును మనం మళ్లీ మొదలుపెట్టడానికి ఇదే సరైన సమయం. షేక్హ్యాండ్కు బదులు నమస్తే చెప్పుకుందాం’ అని చెప్పారు.
Tags : pm, namaste, modi, shake hands, habit
Next Story