- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ :
మంచిర్యాల జిల్లా హజీపూర్ మండలం నర్సింగపూర్ శివారులో చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు దిగువన పులి సంచారాన్ని గ్రామస్తులు గుర్తించారు. సమాచారం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు ఘటనాస్థలికి చేరుకుని అక్కడ ఉన్న అడుగుల ద్వారా పులి సంచారాన్ని నిర్ధారించారు. సమీప అటవీ ప్రాంతాలకు గ్రామస్తులు వెళ్ళొద్దని అధికారులు హెచ్చరించారు.
Next Story