- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: గత ఐదునెలలుగా హైదరాబాద్ శివారు ప్రాంతాల ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్న చిరుత పులి ఎట్టకేలకు పట్టుబడింది. వలంతరిలో ఉన్న వ్యవసాయ క్షేత్రంలో ఏర్పాటు చేసిన బోనులో చిక్కింది. దీనిని అధికారులు ఆదివారం ఉదయం గమనించారు. ఆవులను తినేందుకు వచ్చి బోనులో చిక్కినట్టు అధికారులు నిర్ధారించారు. అంతేగాకుండా శనివారం రెండు ఆవులపై దాడి చేయడంతో అవి మృత్యువాత పడ్డాయి. దీంతో చిరుత సంచారం గమనించిన అధికారులు ఆవుల చుట్టూ బోనులు ఏర్పాటు చేసి, పట్టుకున్నారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఆ చిరుతను జూపార్క్కు తరలించారు. దాదాపు ఐదు నెలలుగా ఆ చిరుత కోసం 10 బోన్లు, 30 ట్రాప్ కెమెరాలలో అధికారులు చిరుత కోసం గాలించారు.
Next Story