- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఏపీ బ్యూరో: తిరుపతిలోని అలిపిరి దగ్గర ఉన్న నగరవనంలో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. చిరుత అడుగు జాడలు గుర్తించిన అటవీ అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. చిరుత కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గతంలో పలుమార్లు ఈ పరిసరాల్లో చిరుత సంచారంతో భక్తులు ఆందోళనకు గురయ్యారు. మరోసారి చిరుత అడుగు జాడలు కనిపించడంతో ఈ పరిసరాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. కాగా, కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి విధించిన లాక్ డౌన్ సమయంలో వన్యప్రాణులు స్వేచ్ఛగా ఈ పరిసరాల్లో తిరిగిన సంగతి తెలిసిందే.
Next Story