తిరుపతిలో చిరుత

by  |
తిరుపతిలో చిరుత
X

దిశ, ఏపీ బ్యూరో: తిరుపతిలోని అలిపిరి దగ్గర ఉన్న నగరవనంలో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. చిరుత అడుగు జాడలు గుర్తించిన అటవీ అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. చిరుత కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గతంలో పలుమార్లు ఈ పరిసరాల్లో చిరుత సంచారంతో భక్తులు ఆందోళనకు గురయ్యారు. మరోసారి చిరుత అడుగు జాడలు కనిపించడంతో ఈ పరిసరాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. కాగా, కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి విధించిన లాక్ డౌన్ సమయంలో వన్యప్రాణులు స్వేచ్ఛగా ఈ పరిసరాల్లో తిరిగిన సంగతి తెలిసిందే.

Next Story

Most Viewed