- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీజేపీ వాహనాలు ధ్వంసం.. దాడి చేసింది ఎవరు..?
by Shamantha N |
<p>దిశ, వెబ్డెస్క్: పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ పొలిటికల్ హీట్ పెరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా అన్ని పార్టీలు హోరా హోరీగా ప్రచారానికి సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే బీజేపీ జనాల్లోకి వెళ్లేందుకు భారీ ప్రచార రథాలను రెడీ చేసింది. వర్చువల్ సమావేశాల కోసం వీటిని ప్రత్యేకంగా రూపొందించారు. కానీ, అనూహ్యంగా ఈ ఎల్ఈడీ స్ర్కీన్ వాహనాలను గుర్తు తెలియని వ్యక్తులు శుక్రవారం అర్ధరాత్రి ధ్వంసం చేశారు. అయితే, టీఎంసీ నేతలే ఈ చర్యకు పాల్పడ్డారని బీజేపీ […]</p>

X
దిశ, వెబ్డెస్క్: పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ పొలిటికల్ హీట్ పెరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా అన్ని పార్టీలు హోరా హోరీగా ప్రచారానికి సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే బీజేపీ జనాల్లోకి వెళ్లేందుకు భారీ ప్రచార రథాలను రెడీ చేసింది. వర్చువల్ సమావేశాల కోసం వీటిని ప్రత్యేకంగా రూపొందించారు. కానీ, అనూహ్యంగా ఈ ఎల్ఈడీ స్ర్కీన్ వాహనాలను గుర్తు తెలియని వ్యక్తులు శుక్రవారం అర్ధరాత్రి ధ్వంసం చేశారు. అయితే, టీఎంసీ నేతలే ఈ చర్యకు పాల్పడ్డారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రచారం మొదలుతోనే మరీ ఈ స్థాయిలో అగ్గిరాజుకుంటే.. ఎన్నికల సమీపంలో మరెన్ని ఘటనలు చోటుచేసుకుంటాయేమోనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Next Story






