- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: ఉమ్మడి జిల్లాలో చిరుత కలకలం సృష్టిస్తోంది. నిర్మల్ జిల్లా తానూర్ మండలం బెల్ తరోడా గ్రామ శివారులో చిరుతపులి సంచిరిస్తోంది. మంగళవారం రాత్రి పంటపొలాలకు వెళ్లి తిరిగి వస్తున్న రైతులకు కుక్కను చంపి తింటున్న చిరుత కనిపించింది. దీంతో వారు గ్రామంలోకి పరుగులు తీశారు. మళ్లీ గ్రామస్థులంతా ఉదయం అక్కడికి వెళ్లి పరిశీలించారు. కుక్క కాళేబరం పడి ఉంది. అనంతరం పంటపొలాల్లో చిరుత అడుగులను గుర్తించారు. దీంతో ఆ గ్రామస్తులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు.
Next Story