- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఖమ్మం: ఖమ్మం జిల్లాలో ఉరుములు, మెరుపులతో కురిసిన వర్షం వలన పిడుగు పాటుకు గురై ఓ యువకుడు మృతి చెందాడు.ఈ ఘటన వేంసూరు మండలం దుద్దేపూడి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది.స్థానికుల కథనం ప్రకారం..బయట తన పనులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న జి.లక్ష్మణ్ రావు(25)పై ప్రమాదవశాత్తు పిడుగు పడింది. దీంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు.
Next Story