- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > జిల్లా వార్తలు > కరీంనగర్ > Free ambulance service: పేదల కోసం ఉచిత అంబులెన్స్ సర్వీస్ ప్రారంభం
Free ambulance service: పేదల కోసం ఉచిత అంబులెన్స్ సర్వీస్ ప్రారంభం
<p>దిశ,మంచిర్యాల: నస్ఫూర్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో కరోనాతో చనిపోయిన వారి మృతదేహాలను స్మశానవాటికకు తరలించేందుకు ఏర్పాటు చేసిన ఉచిత అంబులెన్స్ సర్వీసును సోమవారం మున్సిపల్ చైర్మన్ ఈ సంపల్లి ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా రెండవ దశ ఉగ్రరూపం దాల్చడంతో కరోనా మృతదేహాలను తరలించేందుకు ఎవరు ముందుకు రావడం లేదు, అంబులెన్స్ ల కిరాయిలు అధికంగా ఉండడంతో పేదవారు తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఉచిత అంబులెన్స్ సర్వీసును ప్రారంభించమన్నారు. కరోనా […]</p>

X
దిశ,మంచిర్యాల: నస్ఫూర్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో కరోనాతో చనిపోయిన వారి మృతదేహాలను స్మశానవాటికకు తరలించేందుకు ఏర్పాటు చేసిన ఉచిత అంబులెన్స్ సర్వీసును సోమవారం మున్సిపల్ చైర్మన్ ఈ సంపల్లి ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా రెండవ దశ ఉగ్రరూపం దాల్చడంతో కరోనా మృతదేహాలను తరలించేందుకు ఎవరు ముందుకు రావడం లేదు, అంబులెన్స్ ల కిరాయిలు అధికంగా ఉండడంతో పేదవారు తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఉచిత అంబులెన్స్ సర్వీసును ప్రారంభించమన్నారు. కరోనా మృతదేహాలని స్మశానవాటికకు తరలించేందుకు ఉచిత అంబులెన్స్ సర్వీస్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ తోట శ్రీనివాస్, కౌన్సిలర్లు పద్మ, చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.
Next Story






