- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: నడుం నొప్పి తీవ్రంగా వేధిస్తుండటంతో ఓ వ్యక్తి ఆసుపత్రికి వెళ్లాడు. తీర అక్కడ టెస్ట్ చేయడంతో సదరు వ్యక్తికి కరోనా పాజిట్ అని తేలింది. ఈ ఘటన నిర్మల్ జిల్లాలో చోటుచేసుకుంది. బాసరకు చెందిన ఓ వ్యక్తి నడుము నొప్పి కారణంగా హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లాడు. అక్కడ చేసిన పరీక్షల్లో కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆ యువకుడి కుటుంబం షాక్కు గురైంది.
Next Story