కరోనా బాధితురాలని తరలించాలని ధర్నా

by  |
కరోనా బాధితురాలని తరలించాలని ధర్నా
X

దిశ ప్రతినిధి, కోదాడ: సూర్యాపేట జిల్లా నడిగూడెం మండల కేంద్రంలో మొదటి కరుణ పాజిటివ్ కేసు నమోదు కాగా సొంత ఇంట్లో ఉండటంతో ఆ వీధి ప్రజలు ఆ బాధితురాలిని గ్రామం నుంచి పంపించాలని శనివారం స్థానిక తాహశీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అధికారులు ఉన్నత అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో వారు ధర్నా విరమించారు.

Next Story