- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
తిరువనంతపురం: కేరళలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. బుధవారం 32,083 కొత్త కేసులు నమోదు కాగా, 173 మంది మృతిచెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 40,90,036కు చేరుకోగా, మహమ్మారి కారణంగా 20,961 మంది ప్రాణాలను కోల్పోయారు. గడిచిన 24 గంటల్లో 1,74,854 నమూనాలను పరీక్షించగా టెస్ట్ పాజిటివిటి రేటు(టీపీఆర్) రేటు 18.76శాతంగా వెల్లడైనట్లు రాష్ట్ర ప్రభుత్వవర్గాలు తెలిపాయి. ఇప్పటివరకు కేరళలో 3,17,27,535 నమూనాలను పరీక్షించారు.
Next Story