- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: కర్ణాటకలో కరోనా రోజురోజుకూ విజృంభిస్తోంది. తాజాగా 8,852 కొత్త కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,35,928కు చేరింది. గడిచిన 24 గంటల్లో 106 మంది మరణించారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 5,589కు చేరింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 88,091గా ఉండగా, ఇప్పటి వరకు 2,24,229 మంది డిశార్జి అయ్యారు. ఇక, రాజధాని బెంగళూరు నగరంలోనే గత 24 గంటల్లో 2,821 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
Next Story