- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ఏపీలో కరోనా రోజురోజుకీ విస్తరిస్తోంది. తాజాగా 6,780 కేసులు నమోదు కావడంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,93,714కు చేరింది. గడిచిన 24 గంటల్లో 82 మంది కరోనాతో మరణించారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 2,732కు పెరిగింది. ఇవాళ కరోనాతో కోలుకుని 7,866 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 84,777 కాగా, ఇప్పటి వరకు 2,09,100 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఏపీలో ఇప్పటి వరకు 29,05,521 మందికి కరోనా టెస్టులు చేశారు.
Next Story