- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, మునుగోడు: కరోనా మహమ్మారి రోజురోజుకు వేగంగా వ్యాపిస్తుంది. శనివారం చౌటుప్పల్లో 6 కేసులు వెలుగులోకి వచ్చాయి. స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో 28 మందికి పరీక్షలు చేయగా ఆరుగురికి పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు వైద్యాధికారి డాక్టర్ శివప్రసాద్ రెడ్డి వెల్లడించారు. చండూరులోనూ ఐదుగురికి కరోనా సోకింది. బాధిత వ్యక్తులతో కాంటాక్ట్లో ఉన్న వారిని గుర్తించి హోమ్ క్వారంటైన్ చేసే పనిలో పడ్డారు అధికారులు.
Next Story