- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి, ఖమ్మం: జిల్లా వ్యాప్తంగా శనివారం కొత్తగా 56 కరోనా కేసులు నమోదయ్యాయి. 189 మంది అనుమానితులకు ఆర్టీఏ టెస్టులు నిర్వహించగా 56మందికి పాజిటివ్ వచ్చినట్లుగా వైద్యాధికారులు తెలిపారు. ప్రస్తుతం ఖమ్మం జిల్లా ఆస్పత్రి ఐసోలేషన్ వార్డులో 90 మంది చికిత్స పొందుతున్నారు. అలాగే మద్దులపల్లి కరోనా కోవిడ్ ప్రత్యేక వార్డు కేంద్రంలో 44 మంది చికిత్స పొందుతున్నట్లుగా అధికారులు తెలిపారు. భద్రాచలం ఏరియా ఆస్పత్రి పరిధిలో శనివారం 49 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా సీతారామాలయ సూపరింటెండెంట్తో పాటు ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ సహా 18 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది.
Next Story