- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశా, కోదాడ: పట్టణంలో కరోనా విజృంభిస్తోంది. తాజాగా మరో 13 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కోదాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం యాంటిజెన్ ర్యాపిడ్ టెస్ట్ కిట్ల ద్వారా 30మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో 13 మందికి కరోనా సోకినట్లుగా నిర్ధారణ అయ్యింది. గుడిబండ రోడ్డులో 3 కేసులు, కొత్త చిలుకూరు 2, పాత చిలుకూరు 2 కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇక పట్టణంలోని నయా నగర్లో 2, మాతనగర్ 1, భవానినగర్ 3 కేసులు నమోదు అయినట్లు అధికారులు తెలిపారు.
Next Story